ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పేలుడు ప్రమాద ఘటనలో ఐదుగురిపై కేసు

ABN, First Publish Date - 2021-05-10T15:15:29+05:30

కడప : పేలుడు ప్రమాదంలో 10 మంది మృత్యువాత ఘటనలో.. క్వారీ యజమాని నాగేశ్వరెడ్డితో పాటు ఐదుగురిపై కేసు నమోదైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప : పేలుడు ప్రమాదంలో 10 మంది మృత్యువాత ఘటనలో.. క్వారీ యజమాని నాగేశ్వరెడ్డితో పాటు ఐదుగురిపై కేసు నమోదైంది. పులివెందుల ప్రాంతం నుంచి తరలించిన పేలుడు బ్లాస్టింగ్ మందుల లైసెన్స్, ఇతర నిబంధనలపై పోలీసు అధికారులు విచారిస్తున్నారు. మైనింగ్‌లో మొత్తం నిబంధనలు ఉల్లంఘించినట్లు, క్వారీ యాజమాన్యం నిర్లక్షమే ప్రమాదానికి కారణమని అధికారులు తేల్చారు. ఈ మేరకు ప్రభుత్వానికి కలెక్టర్ హరికిరణ్ నివేదిక పంపారు.

Updated Date - 2021-05-10T15:15:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising