ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫిర్యాదుకు వెళ్లిన టీడీపీ నేతలపై కేసు

ABN, First Publish Date - 2021-05-14T08:55:34+05:30

పోలీస్‌ స్టేషన్‌కు ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన టీడీపీ నేతలపైనే పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్‌440కే మ్యూటెంట్‌ రాష్ట్రంలో వేగంగా విస్తరిస్తుందంటూ మీడియాలో మంత్రి అప్పలరాజు చేసిన ప్ర

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు, మే 13: పోలీస్‌ స్టేషన్‌కు ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన టీడీపీ నేతలపైనే పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్‌440కే మ్యూటెంట్‌ రాష్ట్రంలో వేగంగా విస్తరిస్తుందంటూ మీడియాలో మంత్రి అప్పలరాజు చేసిన ప్రకటనపై టీడీపీ నేతలు బుధవారం గుంటూరులోని అరండల్‌పేట పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గుంపులుగా పోలీస్‌ స్టేషన్‌కు వచ్చారని, కరోనా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారంటూ గుంటూరు పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్‌ సహా పలువురిపై సెక్షన్‌లు 188, 269 ప్రకారం కేసు నమోదు చేశారు. కాగా, టీడీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదుపై న్యాయ సలహా కోసం కోర్టుకు పంపామని పోలీసులు తెలిపారు.  

Updated Date - 2021-05-14T08:55:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising