ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మొదటిరోజు ముగిసిన రాజధాని రైతుల పాదయాత్ర

ABN, First Publish Date - 2021-11-01T23:49:44+05:30

రాజధాని రైతుల పాదయాత్ర మొదటిరోజు ముగిసింది. తాడికొండ సాయిబాబా గుడి దగ్గర తొలిరోజు పాదయాత్రకు విరామిచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రాజధాని రైతుల పాదయాత్ర మొదటిరోజు ముగిసింది. తాడికొండ సాయిబాబా గుడి దగ్గర తొలిరోజు పాదయాత్రకు విరామిచ్చారు. తొలిరోజు 14.5 కిలోమీటర్లు మహా పాదయాత్ర కొనసాగింది. మంగళవారం ఉదయం 8 గంటలకు రెండో రోజు పాదయాత్ర ప్రారంభిస్తారు. అమరావతి రైతులు తమ గోడు వినిపించేందుకు తిరుమల వెంకన్న వద్దకు వెళ్లనున్నారు. అమరావతి పోరులో భాగంగా న్యాయస్థానం టు దేవస్థానం వరకు జరిగే అమ రావతి రైతుల మహా పాదయాత్ర సోమవారం నుంచి ప్రారంభించారు. ఇప్పటికే కాంగ్రెస్‌, జనసేన, సీపీఎం, సీపీఐ, బీజేపీ, దళిత బహుజన ఫ్రంట్‌ పార్టీలతో పాటు వివిధ సంఘాలు కూడా రాజధాని రైతుల మహా పాదయాత్రకు మద్దతు తెలిపాయి.

Updated Date - 2021-11-01T23:49:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising