ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బొత్స వ్యాఖ్యలపై రాజధాని మహిళా రైతుల ఆగ్రహం

ABN, First Publish Date - 2021-08-29T22:49:14+05:30

మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలపై రాజధాని మహిళా రైతుల ఆగ్రహం వ్యక్తం చేశారు. బొత్సకు రాజధానిలో ఎన్ని గ్రామాలున్నాయో కూడా తెలియదని ఎద్దేవాచేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలపై రాజధాని మహిళా రైతుల ఆగ్రహం వ్యక్తం చేశారు. బొత్సకు రాజధానిలో ఎన్ని గ్రామాలున్నాయో కూడా తెలియదని ఎద్దేవాచేశారు. తన మంత్రి పదవి పోతుందనే ఆయన ఈ వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. బొత్సను కేబినెట్‌ నుంచి తొలగించాలని రాజధాని మహిళా రైతుల డిమాండ్ చేస్తున్నారు. మూడు రాజధానుల ఏర్పాటు చేసి తీరుతామని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అమరావతి రైతులకు ఒనగూరే అంశాలకు కట్టుబడివున్నామన్నారు. లేజిస్లేటివ్ రాజధాని అమరావతిలోనే ఉంటుందని తెలిపారు. కేవలం ఇరవై గ్రామాలకో, ఓ సామాజిక వర్గానికో రాష్ట్ర భవిష్యత్తు పరిమితం కావాలా? అని బొత్స ప్రశ్నించారు. 

Updated Date - 2021-08-29T22:49:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising