ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమరావతే లేకపోతే పాలన ఎక్కడ నుంచి?

ABN, First Publish Date - 2021-04-19T09:53:43+05:30

రాష్ట్ర విభజన తర్వాత రాజధాని లేని రాష్ట్రంగా ఉండకూడదని ఆనాటి ప్రభుత్వం భూములు అడిగితేనే ఇచ్చామని అమరావతి రైతులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీఎం జగన్‌పై రాజధాని రైతుల ఆగ్రహం


తుళ్లూరు, ఏప్రిల్‌ 18: రాష్ట్ర విభజన తర్వాత రాజధాని లేని రాష్ట్రంగా ఉండకూడదని ఆనాటి ప్రభుత్వం భూములు అడిగితేనే ఇచ్చామని అమరావతి రైతులు స్పష్టం చేశారు. అమరావతి రాష్ట్ర ఏకైక రాజధానిగా కొనసాగించాలని రైతులు, మహిళలు, రైతు కూలీలు చేస్తున్న ఉద్యమం ఆదివారంతో 487వ రోజుకు చేరుకుంది. అమరావతే లేకపోతే పరిపాలన ఎక్కడ నుంచి చే సేవారని సీఎం జగన్‌ను రైతులు నిలదీశారు. అన్నదాతల త్యాగాలను గుర్తించకుండా శ్మశానం, ఎడారి, ముంపు, ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ అంటూ అమరావతిపై అపవాదులు వేయడం సరికాదని హితవు పలికారు.  

Updated Date - 2021-04-19T09:53:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising