ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీటీడీ బోర్డుకు మంగళం

ABN, First Publish Date - 2021-06-24T00:50:44+05:30

టీటీడీ బోర్డుకు మంగళం పాడుతూ ప్రభుత్వ జీవో జారీ చేసింది. టీటీడీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: టీటీడీ బోర్డుకు మంగళం పాడుతూ ప్రభుత్వ జీవో జారీ చేసింది. టీటీడీ బోర్డు స్థానంలో స్పెసిఫైడ్‌ అథారిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. స్పెసిఫైడ్‌ అథారిటీ చైర్మన్‌గా టీటీడీ ఈవో, డిప్యూటీ చైర్మన్‌గా జేఈవో కొనసాగుతారు. కొత్త బోర్డు వేసేవరకు స్పెసిఫైడ్‌ అథారిటీ అమల్లో ఉంటుందని  ప్రభుత్వం పేర్కొంది. 

Updated Date - 2021-06-24T00:50:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising