ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీలోని వర్గపోరుకు అది సంకేతం: బుద్దా వెంకన్న

ABN, First Publish Date - 2021-12-13T19:43:37+05:30

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని హతమార్చడానికి ఓ కులం ప్రయత్నిస్తోందని నారాయణస్వామి వ్యాఖ్యలు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని హతమార్చడానికి ఓ కులం ప్రయత్నిస్తోందని.. స్వయంగా నారాయణస్వామి వ్యాఖ్యలు చేయడం అనుమానం కలుగుతోందని టీడీపీ నేత బుద్దా వెంకన్న అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీలోని వర్గపోరుకు ఇది సంకేతమన్నారు. అధికార పార్టీలోని వారే ముఖ్యమంత్రిని ఎప్పుడు అరెస్టు చేస్తారా... ఎప్పుడు సీఎం కుర్చీ దక్కుతుందా అని ఎదురుచూస్తున్నారన్నారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణపై  సీఐడీ అధికారులు పెట్టిన అక్రమ కేసును ఖండిస్తున్నామన్నారు. ఆర్కేపై కక్షసాధింపులు మాని.. సీఎం ఇంటి దొంగలపై దృష్టిపెట్టాలని బుద్దా వెంకన్న సూచించారు.


Updated Date - 2021-12-13T19:43:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising