ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దుర్గ అగ్రహారంలో దారుణ హత్య

ABN, First Publish Date - 2021-06-26T02:48:49+05:30

నగరంలోని దుర్గ అగ్రహారంలో దారుణం జరిగింది. దుండగులు కత్తులతో నడిరోడ్డుపై

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: నగరంలోని దుర్గ అగ్రహారంలో దారుణం జరిగింది. దుండగులు కత్తులతో నడిరోడ్డుపై వీరంగం సృష్టించారు. ఓ వ్యక్తిని కొంతమంది దారుణంగా నరికి చంపారు. ఆలమూరి రామారావు(32) అనే వ్యక్తిని దుండగులు కత్తులతో నరికి దారుణంగా హత్య చేశారు.  దుండగులను పట్టుకోవడానికి సీసీ పుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. హత్యలో నలుగురు పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. 


Updated Date - 2021-06-26T02:48:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising