ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తిరుమలలో అతిథి గృహాలపై విరిగిపడిన కొండ చరియలు

ABN, First Publish Date - 2021-11-19T01:31:45+05:30

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా తిరుమలలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా తిరుమలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నారాయణగిరి అతిథి గృహాలపై కొండ చరియలు విరిగిపడ్డాయి. మూడు గదులు ధ్వంసం అయ్యాయి. ప్రమాద సమయంలో గదులలో  భక్తులు  ఎవరూ లేరు. దీంతో ప్రమాదం తప్పింది. నారాయణగిరి, ఎస్వీ గెస్ట్‌స్‌లో ఉన్న భక్తులను ఇతర ప్రాంతాలకు టీటీడీ అధికారులు తరలించారు.అలాగే  తిరుమల రెండో ఘాట్‌ రోడ్‌లో 13 చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. కొండచరియలను జేసీబీలతో టీటీడీ సిబ్బంది తొలగిస్తున్నారు.  



Updated Date - 2021-11-19T01:31:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising