ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కృష్ణా జిల్లా మద్దులపర్వలో విషాదం

ABN, First Publish Date - 2021-04-11T23:48:01+05:30

కృష్ణా జిల్లా మద్దులపర్వలో విషాదం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కృష్ణా: రెడ్డిగూడెం మండలం మద్దులపర్వలో విషాదం చోటు చేసుకుంది. అడవి కొత్తూరు నూజివీడు బ్రాంచ్ కెనాల్ కాలువలో ఈతకు వెళ్లిన నలుగురు కూలీలు గల్లంతయ్యారు. వీరిలో ఇద్దరిని స్థానికులు రక్షించారు. మరో ఇద్దరు మృతి చెందారు.  మృతులు నూజివీడు మండలం మిట్టగూడెం గ్రామానికి చెందిన వారి గుర్తించారు. మామిడి కోతకు వెళ్ళి వస్తుండగా కూలీలు కాలువలో ఈతకు వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. వాసు (22), వేణు (24) మృతి చెందినట్లు చెప్పారు. 

Updated Date - 2021-04-11T23:48:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising