ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బొత్సకు అమరావతిపై కనీస విషయ పరిజ్ఞానం లేదు: పువ్వాడ

ABN, First Publish Date - 2021-08-29T20:19:11+05:30

రాజధానిపై మంత్రి బొత్స సత్యనారాయణ అవాకులు, చవాకులు మాట్లాడితే అమరావతి రైతులు ఊరుకోరని అమరావతి జేఏసీ కన్వీనర్ పువ్వాడ సుధాకర్ హెచ్చరించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రాజధానిపై మంత్రి బొత్స సత్యనారాయణ అవాకులు, చవాకులు మాట్లాడితే అమరావతి రైతులు ఊరుకోరని అమరావతి జేఏసీ కన్వీనర్ పువ్వాడ సుధాకర్ హెచ్చరించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బొత్స తన పదవి పోతుందనే ఈ వ్యాఖ్యలు చేశారని, ఆయనకు అమరావతిపై కనీస విషయ పరిజ్ఞానం లేదని సుధాకర్ తప్పుబట్టారు. రైతుల ఉద్యమాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లాల్సింది పోయి తమపై మాట్లాడతారా? అని ప్రశ్నించారు. ఇప్పటికైనా మంత్రి బొత్స వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని పువ్వాడ సుధాకర్ డిమాండ్ చేశారు.

Updated Date - 2021-08-29T20:19:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising