ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీతో మంత్రి బొత్స సమీక్ష

ABN, First Publish Date - 2021-10-17T01:04:20+05:30

పైడితల్లి ఉత్సవాలపై జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీతో మంత్రి బొత్స సత్యనారాయరణ సమీక్ష నిర్వహించారు. ఈ నెల 18 వ తేదీన తొలేళ్ల ఉత్సవం జరుగుతుందన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయనగరం: పైడితల్లి ఉత్సవాలపై జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీతో మంత్రి బొత్స సత్యనారాయణ సమీక్ష నిర్వహించారు. ఈ నెల 18 వ తేదీన తొలేళ్ల ఉత్సవం జరుగుతుందన్నారు.  19న సిరిమానోత్సవానికి రేపటిలోగా ఏర్పాట్లు పూర్తి చేస్తామని మంత్రి వెల్లడించారు. కరోనా నిబంధనలను అనుసరించి సిరిమానోత్సవంకి ఎవరినీ అనుమతించటం లేదన్నారు. ఉత్సవాలు ఆంక్షల నడుమ జరుగుతాయని పేర్కొన్నారు. తొలేళ్ల ఉత్సవం నాడు ఉచిత దర్శనాలు కూడా ఉంటాయన్నారు. 

Updated Date - 2021-10-17T01:04:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising