ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలుగునేల ఒక గొప్ప రాజనీతిజ్ఞుడిని కోల్పోయింది: బొత్స

ABN, First Publish Date - 2021-12-04T17:35:23+05:30

మాజీ ముఖ్యమంత్రి రోశయ్య మరణం తీర్చలేని లోటు అని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి : మాజీ ముఖ్యమంత్రి రోశయ్య మరణం తీర్చలేని లోటు అని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. రోశయ్య మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణంతో తెలుగునేల ఒక గొప్ప రాజనీతిజ్ఞుడిని కోల్పోయిందన్నారు. నిరాండబరుడు, నిగర్వి అయిన రోశయ్య లేని లోటు తీర్చలేనిదన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్దించారు. రోశయ్య కుటుంబ సభ్యులకు బొత్స తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Updated Date - 2021-12-04T17:35:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising