ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రవీణ్ చక్రవర్తిని పెంచి పోషిస్తున్నది వైసీపీనే: బోండా ఉమా

ABN, First Publish Date - 2021-01-17T14:40:03+05:30

రాష్ట్రంలోని వందలాది ఆలయాలపై దాడులు చేసిన పాస్టర్‌ ప్రవీణ్ చక్రవర్తిని పెంచి పోషిస్తున్నది వైసీపీనే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: రాష్ట్రంలోని వందలాది ఆలయాలపై దాడులు చేసిన పాస్టర్‌ ప్రవీణ్ చక్రవర్తిని పెంచి పోషిస్తున్నది వైసీపీనే అని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు. రాష్ట్రంలో ఇలాంటి గ్యాంగ్‌లు చాలా వున్నాయని, ఒక పధకం ప్రకారమే 140 దేవాలయాల్లో వైసీపీ అండతో దాడులు చేశారని విమర్శించారు. వైసీపీ అండలేకపోతే ఇన్ని విగ్రహాలు ద్వంసం చేయటం సాధ్యమా? అని  ప్రశ్నించారు. ప్రవీణ్ చక్రవర్తి వెనుక వున్న అసలు కుట్ర దారులను పట్టుకొనే దమ్ము ప్రభుత్వానికి వుందా? అని బోండా ఉమా నిలదీశారు. 

Updated Date - 2021-01-17T14:40:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising