ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మత్స్యపురి ఘటనపై చర్చించి సమస్య పరిష్కరిస్తాం: బొలిశెట్టి శ్రీనివాస్

ABN, First Publish Date - 2021-03-04T19:46:14+05:30

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం మత్స్యపురి ఘటనపై జిల్లా స్థాయి నేతలతో చర్చించి ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం మత్స్యపురి ఘటనపై జిల్లా స్థాయి నేతలతో చర్చించి సమస్య పరిష్కరిస్తామని జనసేన తాడేపల్లిగూడెం ఇన్‌చార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ తెలిపారు. సమస్య పరిష్కారం కాని పక్షంలో నేరుగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ వచ్చి సమస్యను పరిష్కరిస్తారని బొలిశెట్టి శ్రీనివాస్ తెలిపారు.

Updated Date - 2021-03-04T19:46:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising