ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చినగంజాం సముద్రతీరంలో బోటు కాల్చివేత

ABN, First Publish Date - 2021-10-31T22:12:24+05:30

జిల్లాలోని చినగంజాం మండలం పల్లెపాలెం సముద్రతీరంలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రకాశం: జిల్లాలోని చినగంజాం మండలం పల్లెపాలెం సముద్రతీరంలో బోటును గుర్తు తెలియని దుండగులు తగులబెట్టారు. గతంలో కూడా ఇదే ప్రాంతంలో వలలను గుర్తు తెలియని వ్యక్తులు తగలబెట్టారు. వరుస ఘటనలతో మత్స్యకారులు అందోళన చెందుతున్నారు. పోలీసులకు బోటు యాజమాని అంజయ్య ఫిర్యాదు చేసాడు. కేసు నమోదు చేసి  పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2021-10-31T22:12:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising