ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీమకు ద్రోహపు పార్టీలు బీజేపీ, వైసీపీలు: తులసిరెడ్డి

ABN, First Publish Date - 2021-10-17T22:07:37+05:30

బీజేపీ, వైసీపీలపై ఏపీసీసీ నేత తులసిరెడ్డి మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీమకు ద్రోహపు పార్టీలు బీజేపీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప: బీజేపీ, వైసీపీలపై ఏపీసీసీ నేత తులసిరెడ్డి మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీమకు ద్రోహపు పార్టీలు బీజేపీ, వైసీపీ అంటూ ధ్వజమెత్తారు. బద్వేలు ఉపఎన్నికల్లో రెండు పార్టీలకు తగిన బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. సంజీవని లాంటి ప్రత్యేక హోదా రాకపోవడానికి ఈ రెండు పార్టీలు కారణమని ఆరోపించారు. కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం రాకుండా చేశారని తులసిరెడ్డి దుయ్యబట్టారు.

Updated Date - 2021-10-17T22:07:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising