ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇది కలియుగ వింత: తులసిరెడ్డి

ABN, First Publish Date - 2021-01-16T20:30:45+05:30

బీజేపీ రాష్ట్రానికి పట్టిన శని గ్రహం...వైసీపీ రాష్ట్రానికి పట్టిన రాహు అని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ తులసిరెడ్డి ఆరోపించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 కడప: బీజేపీ, వైసీపీలపై ఏపీ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి  తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ, వైసీపీలు హస్తినలో దోస్తీ.. రాష్ట్రంలో కుస్తీ పడతాయని విమర్శించారు. బీజేపీ రాష్ట్రానికి పట్టిన శని గ్రహంకాగా, వైసీపీ రాష్ట్రానికి పట్టిన రాహు అని ఎద్దేవా చేశారు. అభివృద్ధి చేయడం చేతకాక మత రాజకీయాలతో ప్రజలకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నాయన్నారు. డీజీపీ గౌతమ్ సవాంగ్ ద్వంద్వ వైఖరీతో పోలీసు వ్యవస్థ పట్ల ప్రజలు విశ్వాసం కోల్పోతారన్నారు. కోడిపందాలకు అడ్డు రాని కరోనా పంచాయతీ ఎన్నికలకు అడ్డు రావడం కలియుగ వింత అని తులసిరెడ్డి విమర్శించారు.

Updated Date - 2021-01-16T20:30:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising