‘అర్ధరాత్రి ఇష్టం వచ్చినట్లు వచ్చి తలుపులు కొడతారా?’
ABN, First Publish Date - 2021-01-21T20:23:29+05:30
‘అర్ధరాత్రి ఇష్టం వచ్చినట్లు వచ్చి తలుపులు కొడతారా?’
విజయవాడ: పోలీసుల తీరుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు మండిపడ్డారు. ఇంతమంది పోలీసులు ఎందుకు వచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘నేనేం తప్పు చేశానని నా ఇంటికి పోలీసులు వస్తారు. అర్ధరాత్రి ఇష్టం వచ్చినట్లు వచ్చి తలుపులు కొడతారా?. నేను డీజీపీ కార్యాలయం ముట్టడిస్తానని చెప్పానా?. గేటుకు అడ్డంగా పోలీసు వాహనాలను పెడతారా?’’ అని ప్రశ్నించారు.
Updated Date - 2021-01-21T20:23:29+05:30 IST