ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మోదీ ఏపీకి ఎంతో చేస్తున్నారు: సోము వీర్రాజు

ABN, First Publish Date - 2021-02-07T00:34:40+05:30

రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న ఇళ్ల నిర్మాణం..మోదీ ఇచ్చిన నిధులతోనే చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న ఇళ్ల నిర్మాణం..మోదీ ఇచ్చిన నిధులతోనే చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. కేంద్ర మంత్రి జయశంకర్ అధ్యక్షతన బడ్జెట్‌పై అవగాహన సదస్సు శనివారం జరిగింది. ఈ సమావేశంలో సోమువీర్రాజు మాట్లాడుతూ.. మోదీ ఏపీకి ఎంతో చేశారని పేర్కొన్నారు. కేంద్రం ఏపీకి వివిధ రూపాలలో లక్షా 13 వేల‌ 900 కోట్లు ఖర్చు చేసిందని సోము వీర్రాజు తెలిపారు.

Updated Date - 2021-02-07T00:34:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising