ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దివాళాస్థితిలో ఏపీ: ఎంపీ టీజీ

ABN, First Publish Date - 2021-12-04T23:53:11+05:30

ఏపీ ప్రభుత్వం దివాళాస్థితిలో ఉందని బీజేపీ ఎంపీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: ఏపీ ప్రభుత్వం దివాళాస్థితిలో ఉందని బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్ అన్నారు. వైసీపీ హయాంలో అభివృద్ధి శూన్యమన్నారు. ప్రజా సమస్యలపై బీజేపీ పోరాడుతుందన్నారు. ఏపీకి దశ, దిశ  బీజేపీనేనని ఆయన స్పష్టం చేశారు. కేంద్రం నిధుల్ని వైసీపీ ప్రభుత్వం సరిగా వాడుకోవడం లేదన్నారు. కేంద్రమంత్రి షెకావత్ వ్యాఖ్యల వెనుక కుట్ర ఉందనే ఆరోపణలు బాధ్యతారాహిత్యమన్నారు.  కేంద్ర మంత్రి వ్యాఖ్యలకు దురుద్దేశాలు ఆపాదిస్తే కేంద్రంలో ఏపీకి ఇబ్బందులు తప్పవని ఆయన హెచ్చరించారు. 



Updated Date - 2021-12-04T23:53:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising