ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వాజ్‌పేయి బాటలోనే మోదీ: ఎంపీ సుజనా

ABN, First Publish Date - 2021-12-26T00:03:33+05:30

మాజీ ప్రధాని ఏబీ వాజ్‌పేయి బాటలోనే ప్రధాని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ: మాజీ ప్రధాని ఏబీ వాజ్‌పేయి బాటలోనే ప్రధాని నరేంద్ర మోదీ నడుస్తున్నారని బీజేపీ ఎంపీ సుజనా చౌదరి అన్నారు.  నగరంలో జరిగిన వాజ్‌పేయి జయంతి వేడుకలలో ఆయన మాట్లాడారు. దేశ ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా మోదీ చాటి చెబుతున్నారని ఆయన కొనియాడారు. ఏపీలో జరుగుతున్న ఆటవిక, దుర్మార్గ పాలన చూసి ప్రజలు భయపడుతున్నారన్నారు. అభివృద్ధిలో ఏపీ 20-30 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందన్నారు. రాష్ట్రాన్ని కాపాడుకోకపోతే భవిష్యత్‌ ఉండదన్నారు. టికెట్ల విషయంలో థియేటర్ల యజమానులు కలిసికట్టుగా పోరాడాలని సుజనా సూచించారు. 

Updated Date - 2021-12-26T00:03:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising