ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీజేపీ నేతల విమర్శలకే సమాధానం ఇస్తున్నాం: సజ్జల

ABN, First Publish Date - 2021-08-07T21:59:17+05:30

అధికారాన్ని అడ్డం పెట్టుకుని సీఎం జగన్‌పై కేసులు పెట్టారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి దుయ్యబట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: అధికారాన్ని అడ్డం పెట్టుకుని సీఎం జగన్‌పై కేసులు పెట్టారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి దుయ్యబట్టారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆ కేసులపై మాట్లాడటం బీజేపీ దివాళాకోరుతనమన్నారు. బీజేపీ, టీడీపీ, జనసేన కలిసే పనిచేస్తున్నాయని ఆరోపించారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు ఏమైనా నోట్లు ముద్రించుకున్నాయా? అని ప్రశ్నించారు. బీజేపీ నేతల విమర్శలకే సమాధానం ఇస్తున్నామని తెలిపారు. పోలవరం నిధులు తెప్పించి క్రెడిట్‌ తమ ఖాతాలో వేసుకోవాలని బీజేపీ నేతలకు సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. 

Updated Date - 2021-08-07T21:59:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising