ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైఎస్‌ఆర్ ఆత్మ ఘోషిస్తుంది: రమేష్‌నాయుడు

ABN, First Publish Date - 2021-07-09T00:27:24+05:30

వైఎస్‌ఆర్‌ను బండ బూతులు తిట్టినా, సీమకు నీటి వాటా పంచాయతీ పెట్టినా జగన్ నుంచి నోటి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: వైఎస్‌ఆర్‌ను బండ బూతులు తిట్టినా, సీమకు నీటి వాటా పంచాయతీ పెట్టినా జగన్ నుంచి నోటి మాట రాకపోవడం బాధాకరమని బీజేపీ నాయకుడు రమేష్‌నాయుడు తీవ్రస్థాయిలో విమర్శించారు. జగన్ కారణంగా వైఎస్‌ఆర్ ఆత్మ ఘోషిస్తుందని  రమేష్‌నాయుడు మండిపడ్డారు. జగన్ ఆస్తులను కాపాడుకోవడానికి, షర్మిల రాజకీయ జీవితం కోసం రాయలసీమ ప్రయోజనాలు తాకట్టు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్ర సమస్యలు, రాయలసీమ సమస్యలపై బీజేపీ పోరాడుతుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం జగన్ పనిచేయాలని రమేష్‌నాయుడు  హితవు పలికారు. 

Updated Date - 2021-07-09T00:27:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising