ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతులతో పెట్టుకోకండి: భాను ప్రకాష్‌రెడ్డి

ABN, First Publish Date - 2021-12-03T21:48:46+05:30

ఎవరితోనైనా పెట్టుకోండని, కానీ రైతులతో పెట్టుకోవద్దని సీఎం జగన్‌ను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు: ఎవరితోనైనా పెట్టుకోండని, కానీ రైతులతో పెట్టుకోవద్దని సీఎం జగన్‌ను బీజేపీ నేత భాను ప్రకాష్‌రెడ్డి హెచ్చరించారు. జిల్లాలో జరుగుతున్న రాజధాని రైతుల మహాపాదయాత్రకు బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్, నేతలు భానుప్రకాష్‌రెడ్డి, రావెల కిశోర్‌బాబు, కోలా ఆనంద్, దినకర్, సామంచి శ్రీనివాస్, నాబోతు రమేష్‌నాయుడు, దయాకర్‌రెడ్డి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీవారికి పెట్టే నైవేద్యం కూడా రైతులు పండించిన ధాన్యంతోనే తయారు చేస్తారన్నారు. స్వామివారి సుదర్శన చక్రానికి.. రైతులు చేపట్టిన ఉద్యమానికి తిరుగులేదని ఆయన స్పష్టం చేశారు. 



Updated Date - 2021-12-03T21:48:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising