పీఎస్ ముందే పుట్టినరోజు వేడుకలు: కేసు నమోదు
ABN, First Publish Date - 2021-06-18T02:18:25+05:30
పోలీస్ స్టేషన్ ముందే కత్తులు, తల్వార్లతో వైసీపీ నేతలు కేక్ కట్
కాకినాడ: పోలీస్ స్టేషన్ ముందే కత్తులు, తల్వార్లతో వైసీపీ నేతలు కేక్ కట్ చేసారు. కత్తులతో వైసీపీ నేతలు పుట్టినరోజు వేడుకలను జరుపుకున్న వైనంపై ఏబీఎన్ కథనాలను ప్రసారం చేసింది. ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనాలకు ఉన్నతాధికారులు స్పందించారు. 19 మందిపై కేసు నమోదు చేసారు. 16 మందిని పోలీసులు అరెస్ట్ చేసారు.
Updated Date - 2021-06-18T02:18:25+05:30 IST