ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అస్మదీయులకు వేలకోట్లు: దేవినేని

ABN, First Publish Date - 2021-03-28T02:41:29+05:30

తనను నమ్ముకున్న అస్మదీయులకు సీఎం జగన్ వేలకోట్లు దోచిపెడుతున్నారని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: తనను నమ్ముకున్న అస్మదీయులకు సీఎం జగన్ వేలకోట్లు దోచిపెడుతున్నారని టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ విమర్శించారు. అధికారంలోకి వచ్చిన కేవలం 22 నెలల్లో వివిధ పత్రికల్లో ప్రకటనల కోసమే వందల కోట్ల ప్రజాధనం వృథా చేశారని ఉమ ఘాటుగా విమర్శించారు. తన సొంత సంస్థలకే 106 కోట్లు కేటాయించారని ఆయన ఆరోపించారు. ఇవికాక మిగిలిన నిధులను ఇతర పత్రికలకు నామమాత్రంగా ఇచ్చారని ఆయన ఆరోపించారు. లక్షల కోట్ల అప్పులు చేసి జగన్ సొంత సంస్థలకు ప్రకటనలు ఇస్తున్నారని ఆయన విమర్శించారు. 

Updated Date - 2021-03-28T02:41:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising