Benz Circle లో 5కే రన్ ప్రారంభించిన అడిషినల్ డీజీపీ రవిశంకర్
ABN, First Publish Date - 2021-10-24T14:05:36+05:30
క్యాన్సర్పై అవగాహన కల్పిస్తూ గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బెంజ్ సర్కిల్ వద్ద 5కే రన్ను జెండా ఊపి అడిషినల్ డీజీపీ రవిశంకర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన గ్రేస్ క్యాన్సర్
విజయవాడ: క్యాన్సర్పై అవగాహన కల్పిస్తూ గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బెంజ్ సర్కిల్ వద్ద 5కే రన్ను నిర్వహించారు. ఆదివారం ఉదయం అడిషినల్ డీజీపీ రవిశంకర్ జెండా ఊపి 5కె రన్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ అధినేత, రిటైడ్ ఐజీ సుజాతరావును డీజీపీ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఐపీఎస్ అధికారులు, పలువురు స్వచ్ఛంద సంస్థలు పాల్గొన్నాయి.
Updated Date - 2021-10-24T14:05:36+05:30 IST