ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీ మహిషాసుర మర్ధనీదేవి అవతారంలో bejawada Kanakadurgamma

ABN, First Publish Date - 2021-10-14T13:08:39+05:30

దసరా మహోత్సవాల్లో భాగంగా బెజవాడ కనకదుర్గమ్మ 8వ రోజు (నేడు) గురువారం శ్రీ మహిషాసుర మర్ధనీదేవి అవతారం భక్తులకు దర్శనమిస్తుంది.రాక్షసులను సంహరించి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: దసరా మహోత్సవాల్లో భాగంగా బెజవాడ కనకదుర్గమ్మ 8వ రోజు (నేడు) గురువారం శ్రీ మహిషాసుర మర్ధనీదేవి అవతారం భక్తులకు దర్శనమిస్తుంది.రాక్షసులను సంహరించి స్వయంభుగా వెలిసిన మహిషాసుర మర్ధనీ అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. అష్టభుజాలతో అవతరించి సింహవాహినియై దుష్టుడైన మహిషాసురుడిని సంహరించింది. మహిషాసుర మర్ధనిని దర్శించుకుంటే అరిషడ్వర్గాలు నశించి, సాత్విక భావం ఏర్పడుతుందని,సర్వదోషాలు పటాపంచలై ధైర్య, స్థైర్య, విజయాలు చేకూరుతాయని భక్తుల విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక రేపటితో దసరా వేడుకలు ముగియనున్నందున ఇంద్రకీలాద్రికి భక్తుల తాకిడి పెరిగింది.

Updated Date - 2021-10-14T13:08:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising