ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘వారు అలా చేస్తుంటే పోలీసులు కళ్ళ కనబడడం లేదా?’

ABN, First Publish Date - 2021-10-18T20:36:39+05:30

విశాఖ ఏజెన్సీలో నిన్న జరిగిన ఘటనపై గౌతమ్ సవాంగ్ బట్టలిప్పి పోవాలని కోరుతున్నామని టీడీపీ మాజీ మంత్రి బండారు సత్యనారాయణ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: విశాఖ ఏజెన్సీలో నిన్న జరిగిన ఘటనపై గౌతమ్ సవాంగ్ బట్టలిప్పి పోవాలని కోరుతున్నామని టీడీపీ మాజీ మంత్రి బండారు సత్యనారాయణ అన్నారు. 25 వేల ఎకరాలలో గంజాయి పండిస్తున్న ఎక్కడ యాక్షన్ తీసుకుంటున్నారు చెప్పాలని డిమాండ్ చేశారు. గంజాయిని లిక్విడ్ రూపంలో, చాక్లెట్ల రవాణా చేస్తుండగా పోలీసులు కళ్ళ కనబడడం లేదా? అని ప్రశ్నించారు. పాడేరు, చింతపల్లిలో వైసీపీ నేతలు గంజాయి అక్రమ రవాణా చేస్తున్నారని ఆరోపించారు. గంజాయి స్మగ్లర్ చేస్తున్నది వైసీపీ నేతలే.. ఏలాంటి అనుమతి లేకుండా ఇతర రాష్ట్రాల పోలీసులు ఎలా ఇచ్చారు? ఎలా ఫైరింగ్ చేశారు? అని ప్రశ్నించారు. నిన్న ఏజెన్సీలో జరిగిన ఘటనపై, గంజాయిపై వైట్ పేపర్ విడుదల చేయాలన్నారు. 

Updated Date - 2021-10-18T20:36:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising