ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏ వివరాలు లేకుండా ఫేక్‌గా డీజీపీ మాట్లాడవచ్చా: బండారు

ABN, First Publish Date - 2021-01-16T20:02:44+05:30

విశాఖ: విగ్రహాల ధ్వంసం పిచ్చోళ్ల పని అని చెప్పి.. ఇప్పుడు రాజకీయ ప్రమేయం ఉందని డీజీపీ చెబుతున్నారని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ: విగ్రహాల ధ్వంసం పిచ్చోళ్ల పని అని చెప్పి.. ఇప్పుడు రాజకీయ ప్రమేయం ఉందని డీజీపీ చెబుతున్నారని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మండిపడ్డారు. నేడు విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ, బీజేపీకి డీజీపీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఏ వివరాలు లేకుండా ఫేక్‌గా డీజీపీ మాట్లాడవచ్చా అని ప్రశ్నించారు. ‘నువ్వు ఒక సినిమా డీజీపీవి. తాడేపల్లిలో జగన్, సజ్జల ఇచ్చే స్క్రిప్ట్‌ చదవడమే నీ పని. నీ టోపీపై ఉన్నవి మూడు సింహాలు కాదు.. మూడు పిల్లులు’ అని బండారు సత్యనారాయణ విమర్శించారు. 

Updated Date - 2021-01-16T20:02:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising