ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బ్యాలెట్ పేపర్‌తో వైసీపీ నేత సెల్ఫీ

ABN, First Publish Date - 2021-04-08T22:02:16+05:30

గుర్రంకొండలో బ్యాలెట్ పేపర్‌తో వైసీపీ నేత సెల్ఫీ దిగారు. పోలింగ్‌ కేంద్రాల్లోకి సెల్‌ఫోన్‌ తీసుకెళ్తున్నా అధికారులు పట్టించుకోలేదు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు: గుర్రంకొండలో బ్యాలెట్ పేపర్‌తో వైసీపీ నేత సెల్ఫీ దిగారు. పోలింగ్‌ కేంద్రాల్లోకి సెల్‌ఫోన్‌ తీసుకెళ్తున్నా అధికారులు పట్టించుకోలేదు. ఇప్పుడు వాట్సాప్ గ్రూపులో బ్యాలెట్‌ పేపర్లు హల్‌చల్‌ చేస్తున్నాయి. జిల్లాలో పలు పోలింగ్ కేంద్రాల్లో వైసీపీ నేతలు రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. తవణంపల్లి మండలం మాధవరం, సరకల్లు పోలింగ్ కేంద్రాల్లో వైసీపీ రిగ్గింగ్‌కు పాల్పడిందని ప్రతిపక్షాల ఆరోపిస్తున్నాయి. ఎమ్మెల్యే ఆధ్వర్యంలోనే వైసీపీ నేతలు తలుపులు మూసివేసి రిగ్గింగ్‌కు పాల్పడ్డారని ఆరోపణలు వస్తున్నాయి.

Updated Date - 2021-04-08T22:02:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising