ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘మీడియా పాయింట్ వద్ద కార్యకలాపాలను రద్దు చేస్తున్నాం’

ABN, First Publish Date - 2021-05-17T19:42:15+05:30

అమరావతి : కరోనా వ్యాప్తి అరికట్టే చర్యలలో భాగంగా శాసన పరిషత్ అధ్యక్షుడు, శాసన సభాపతి ఆదేశాల మేరకు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి : కరోనా వ్యాప్తి అరికట్టే చర్యలలో భాగంగా శాసన పరిషత్ అధ్యక్షుడు, శాసన సభాపతి ఆదేశాల మేరకు మీడియా పాయింట్ వద్ద కార్యకలాపాలను రద్దు చేస్తున్నట్టు ఏపీ శాసనమండలి కార్యదర్శి పి.బాలకృష్ణమాచార్యులు వెల్లడించారు. ఈ మేరకు మే 20 నుంచి మీడియా పాయింట్ వద్ద ఏ విధమైన కార్యకలాపాలు నిర్వహించకూడదని నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ లాబీలలో పాత్రికేయుల ప్రవేశాన్ని కూడా తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నట్టు పేర్కొన్నారు. అసెంబ్లీ మీడియా కమిటీలో ఉన్న సభ్యులకు 2020-2021లో జారీ చేసిన ఐడీ కార్డ్ చూపించి తాత్కాలిక ప్రెస్ గ్యాలరీలో పాస్ తీసుకోవాలన్నారు. అక్కడ కూడా భౌతికదూరం పాటించాలన్నారు. 


Updated Date - 2021-05-17T19:42:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising