ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజలు నిలదీస్తారనే సీఎం బద్వేలు రాలేదు: బీజేపీ

ABN, First Publish Date - 2021-10-25T05:30:00+05:30

బద్వేలు ఉప ఎన్నికల ప్రచారానికి వస్తే ప్రజలు నిలదీస్తారనే ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రచారానికి రాలేదని బీజేపీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పోరుమామిళ్ల, అక్టోబరు 25: బద్వేలు ఉప ఎన్నికల ప్రచారానికి వస్తే ప్రజలు నిలదీస్తారనే ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రచారానికి రాలేదని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ అన్నారు. సోమవారం బద్వేలులో ఆయన మీడియాతో మాట్లాడుడారు. ఈ నియోజకవర్గంలో జగన్‌ సర్కారు చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. అసలు 15 మంది మంత్రులను ఈ నియోజకవర్గంలో మోహరించి ఓటర్లను భయపెట్టాల్సిన అవసరం ఏ ముందని ప్రశ్నించారు. జగన్‌ నైతికంగా ఓటమిని అంగీకరిస్తున్నారన్నారు.


Updated Date - 2021-10-25T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising