ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గురుశిష్యుల బంధం విడదీయరానిది: మంత్రి ఆదిమూలపు

ABN, First Publish Date - 2021-09-05T23:27:22+05:30

టీచర్స్ డే సందర్భంగా జూమ్ మీటింగ్‌లో మంత్రి ఆదిమూలపు సురేష్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: టీచర్స్ డే సందర్భంగా జూమ్ మీటింగ్‌లో మంత్రి ఆదిమూలపు సురేష్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా దృష్ట్యా ఈ ఏడాది టీచర్స్‌ డే వేడుకలు నిర్వహించలేకపోతున్నామని చెప్పారు. గురుశిష్యుల బంధం విడదీయరానిదని పేర్కొన్నారు. ఆన్‌లైన్‌ కన్నా ప్రత్యక్ష తరగతులే వారిలో బంధాన్ని పెంపొందిస్తోందన్నారు. కొవిడ్‌ నిబంధనలతో ప్రత్యక్ష తరగతులు నిర్వహిస్తున్నామని తెలిపారు. కరోనాతో మరణించిన టీచర్లకు సంతాపం తెలుపుతున్నామని ఆదిమూలపు సురేష్‌ తెలిపారు.

Updated Date - 2021-09-05T23:27:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising