ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆలయాలపై దాడులు..దోషులను కఠినంగా శిక్షించాలి

ABN, First Publish Date - 2021-01-18T08:58:53+05:30

రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆలయాలపై దాడులకు పాల్పడిన దోషులను గుర్తించి కఠిన శిక్ష పడేలా చర్యలు చేపట్టాలని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ప్రభుత్వాన్ని కోరారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రభుత్వాన్ని కోరిన స్వరూపానంద 


సింహాచలం, జనవరి 17: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆలయాలపై దాడులకు పాల్పడిన దోషులను గుర్తించి కఠిన శిక్ష పడేలా చర్యలు చేపట్టాలని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ప్రభుత్వాన్ని కోరారు. సింహాచల దేవస్థానం పూదోటలో ఆదివారం ఏర్పాటు చేసిన జలహారతిలో ఆయన పాల్గొన్నారు. అనంతరం, మీడియాతో మాట్లాడుతూ.. భవిష్యత్తులో ఈ తరహా సంఘటనలు జరగకుండా చూడాలని అన్నారు. ఆలయాలపై దాడులకు పాల్పడాలంటే భయపడేలా శిక్షలు ఉండాలని సూచించారు.

Updated Date - 2021-01-18T08:58:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising