ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆలయాలపై దాడులు సరికాదు: చినజీయర్ స్వామి

ABN, First Publish Date - 2021-01-17T23:20:16+05:30

మంత్రాలయంలో త్రిదండి చినజీయర్ స్వామి పర్యటించారు. ఆ పర్యటనలో మంత్రాలయం మండలం వగురూర్ గ్రామంలో రెండు నెలల క్రితం ధ్వంసమైన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: మంత్రాలయంలో త్రిదండి చినజీయర్ స్వామి పర్యటించారు. ఆ పర్యటనలో మంత్రాలయం మండలం వగురూర్ గ్రామంలో రెండు నెలల క్రితం ధ్వంసమైన లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణ పనులకు రూ. లక్ష విరాళాన్ని చినజీయర్ స్వామి అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆలయాల పరిరక్షణకు ప్రతి ఒక్కరు పాటు పడాలని పిలుపునిచ్చారు. ఆలయాలపై దాడులు సరికాదని చినజీయర్ స్వామి హితవుపలికారు. మంత్రాలయం పర్యటనలో భాగంగా సోమవారం ఉదయం 10 గంటలకు కొత్తబస్టాండు ప్రాంతంలోని చేకూరి ఫంక్షన్‌హాల్‌లో ఆదోని మండలంలోని అన్ని దేవాలయాలకు సంబంధించిన నిర్వాహకులతో జరిగే సమావేశంలో వారికి మార్గదర్శనం చేస్తారని నిర్వాహకులు తెలిపారు. 

Updated Date - 2021-01-17T23:20:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising