ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీపీ మద్దతుదారుల ఇంటిపై దాడి

ABN, First Publish Date - 2021-03-05T09:42:44+05:30

తూర్పు గోదావరి జిల్లా ఎటపాక మండలం రాంగోపాలపురంలో బుధవారం రాత్రి వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య గొడవ జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎటపాక, మార్చి 4: తూర్పు గోదావరి జిల్లా ఎటపాక మండలం రాంగోపాలపురంలో బుధవారం రాత్రి వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. తొలుత గ్రామంలోని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు టీడీపీ మద్దతుదారులపై బాసవాగు, రాంగోపాలపురం గ్రామాలకు చెందిన వైసీపీ కార్యకర్తలు దౌర్జన్యానికి దిగారు. మూకుమ్మడిగా కర్రలతో దాడి చేశారు. పంచాయతీ ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా ఉన్నందునే తమపై దౌర్జన్యం చేశారని దివ్యాంగురాలు నాగమణి చెప్పింది.

Updated Date - 2021-03-05T09:42:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising