ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పొలం విషయంలో వృద్దులపై దాడి

ABN, First Publish Date - 2021-08-04T03:12:27+05:30

పొలం విషయంలో జరిగిన గొడవ కారణంగా ఇద్దరు వృద్దులపై దాడి జరిగింది. కొలిమిగుండ్ల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: పొలం విషయంలో జరిగిన గొడవ కారణంగా ఇద్దరు వృద్దులపై దాడి జరిగింది. కొలిమిగుండ్ల మండలంలోని అబ్దుల్లాపురంలో పొలం విషయంలో ఘర్షణ చెలరేగింది.  పొలంలోకి అక్రమంగా ప్రవేశించిన వారిని  సుబ్బమ్మ, రామాంజి అనే ఇద్దరు వ్యక్తులు అడ్డుకున్నారు. దీంతో వారిపై దాడి చేశారు.  సుబ్బమ్మ, రామాంజిలకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-08-04T03:12:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising