ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీవారి సేవలో అసెంబ్లీ హక్కుల కమిటీ

ABN, First Publish Date - 2021-01-20T08:43:48+05:30

అసెంబ్లీ హక్కుల కమిటీ చైర్మన్‌ కాకాణి గోవర్ధన రెడ్డి, సభ్యులు మంగళవా రం ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల, జనవరి 19(ఆంధ్రజ్యోతి):  అసెంబ్లీ హక్కుల కమిటీ  చైర్మన్‌ కాకాణి గోవర్ధన రెడ్డి,  సభ్యులు మంగళవా రం ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో  తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. కాగా, తిరుమల శ్రీవారికి హుండీ ద్వారా రూ.3.11 కోట్ల ఆదాయం  లభించింది. సోమవారం భక్తులు హుండీలో సమర్పించిన కానుకలను మంగళవారం లెక్కించగా ఈ మేరకు ఆదాయం లభించినట్టు అధికారులు తెలిపారు. 

Updated Date - 2021-01-20T08:43:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising