ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భూముల వివరాలను ప్రభుత్వం ఇప్పటికీ తేల్చలేదు: అశోక్‌గజపతిరాజు

ABN, First Publish Date - 2021-08-11T03:36:00+05:30

భూముల వివరాలను ప్రభుత్వం ఇప్పటికీ తేల్చలేదు: అశోక్‌గజపతిరాజు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయనగరం: మాన్సస్ అనేది సొంత వ్యవహారం కాదని టీడీపీ నేత అశోక్‌గజపతిరాజు అన్నారు. మాన్సస్, దేవాలయ భూములు సొంత ఆస్తులు కాదని, సింహాచల దేవస్థాన భూములపై గత రెండేళ్లుగా విచారణ, వైసీపీ ప్రభుత్వం భూముల వివరాలు ఇప్పటికీ తేల్చలేదని అశోక్‌గజపతిరాజు మండిపడ్డారు. తాజాగా విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్ విచారణ అంటూ సాగదీస్తున్నారని ఆయన ఆరోపించారు. కోర్టులు తప్పబడుతున్నా ప్రభుత్వం తప్పులు చేయడం మానడం లేదని అశోక్‌గజపతిరాజు విమర్శించారు.

Updated Date - 2021-08-11T03:36:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising