మైనింగ్కు, ఎస్సీ, ఎస్టీలకు సంబంధమేంటి?: అశోక్బాబు
ABN, First Publish Date - 2021-07-28T18:26:26+05:30
మైనింగ్కు, ఎస్సీ, ఎస్టీలకు సంబంధమేంటని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్బాబు ప్రశ్నించారు. దేవినేనిపై దాడి చేసినవారిని వదిలేసి.. టీడీపీ కార్యకర్తలపైనే తప్పుడు కేసులు పెడతారా? మండిపడ్డారు.
అమరావతి: మైనింగ్కు, ఎస్సీ, ఎస్టీలకు సంబంధమేంటని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్బాబు ప్రశ్నించారు. దేవినేనిపై దాడి చేసినవారిని వదిలేసి.. టీడీపీ కార్యకర్తలపైనే తప్పుడు కేసులు పెడతారా? మండిపడ్డారు. వైసీపీ గూండాలు, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మనుషులు.. దేవినేని, ఆయన అనుచరులపై దాడికి తెగబడ్డారన్నారు. దాడికి పోలీసులు దగ్గరుండి సహకరించారన్నారు. ఉమాపై ఎమ్మెల్యే దగ్గరుండి మరీ దాడి చేయించారని అశోక్బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Updated Date - 2021-07-28T18:26:26+05:30 IST