నేడు ఆదోని, కర్నూలులో అసదుద్దీన్ పర్యటన
ABN, First Publish Date - 2021-03-05T18:01:36+05:30
కర్నూలు: నేడు ఆదోని, కర్నూలులో ఎంఐఎం నేత అసదుద్దీన్ పర్యటించనున్నారు. అయితే ఆదోనిలో పర్యటించేందుకు
కర్నూలు: నేడు ఆదోని, కర్నూలులో ఎంఐఎం నేత అసదుద్దీన్ పర్యటించనున్నారు. అయితే ఆదోనిలో పర్యటించేందుకు ఒవైసీకి పోలీసులు అనుమతివ్వలేదు. ఆదోనికి అసద్ వస్తారని ఎంఐఎం నేతలు చెబుతున్నారు. అసదుద్దీన్ ఆదోనికి వస్తే కేసు నమోదు చేస్తామని డీఎస్పీ వినోద్ కుమార్ పేర్కొన్నారు.
Updated Date - 2021-03-05T18:01:36+05:30 IST