ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హైకోర్టు చీఫ్‌ జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామికి వీడ్కోలు

ABN, First Publish Date - 2021-10-10T22:02:58+05:30

హైకోర్టు చీఫ్‌ జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామికి వీడ్కోలు పలికారు. ఛత్తీస్‌గఢ్‌ హైకోర్టు సీజేగా జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామి బదిలీపై వెళ్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: హైకోర్టు చీఫ్‌ జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామికి వీడ్కోలు పలికారు. ఛత్తీస్‌గఢ్‌ హైకోర్టు సీజేగా జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామి బదిలీపై వెళ్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. న్యాయవాద వృత్తి క్లిష్టమైన, పలు సవాళ్లతో కూడిందన్నారు. హార్డ్‌వర్క్‌కు మించిన ప్రత్యామ్నయం లేదన్నారు. యువ న్యాయవాదులు సామాజిక న్యాయం భావాలను అర్థం చేసుకోవాలని చెప్పారు. ఏడాదిన్నరకు పైగా కొవిడ్ దృష్ట్యా వర్చువల్ విధానంలో కోర్టులు పనిచేస్తున్నాయని చెప్పారు. ప్రజలకు న్యాయ సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ప్రజలందరికీ న్యాయవ్యవస్థపై అవగాహన కల్పించాలని సూచించారు. లీగల్ లిటరసీని పెంపొందించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. 

Updated Date - 2021-10-10T22:02:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising