ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైల్వే పట్టాలను చోరీ చేసే ముఠా అరెస్ట్

ABN, First Publish Date - 2021-08-07T03:43:45+05:30

నరసరావుపేట రైల్వే స్టేషన్ పరిధిలో రైల్వే పట్టాలను చోరీ చేసే ముఠాను రైల్వే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: నరసరావుపేట రైల్వే స్టేషన్ పరిధిలో రైల్వే పట్టాలను చోరీ చేసే ముఠాను రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠాలోని 8 మందిని నరసరావుపేట రైల్వే పోలీసులు అరెస్ట్ చేసారు. వీరి వద్ద నుంచి దాదాపు  23 లక్షల విలువైన  రైల్వే పట్టాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

Updated Date - 2021-08-07T03:43:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising