ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏటీఎం దొంగల అరెస్ట్

ABN, First Publish Date - 2021-11-10T01:25:10+05:30

జిల్లాలోని ఏటీఎంలలో చోరీలకు పాల్పడిన ఇద్దరు దొంగలను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: జిల్లాలోని ఏటీఎంలలో చోరీలకు పాల్పడిన ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ శ్రీనివాసరెడ్డి తెలిపారు. గత ఆగస్టు నెలలో డోన్ పట్టణంలో  సుందర్ సింగ్ కాలనీలోని ఏటీఎంలో 65 ,61,900/- రూపాయల  దొంగతనం కేసులో దొంగలను పోలీసులు అరెస్టు చేసారు. ఈ కేసులో ఐదుగురు నిందితులు ఉన్నారు. వారిలో ఇద్దరు దొంగలను అరెస్ట్ చేసారు. వారి నుంచి 6,25,000 వేల రూపాయలను పోలీసులు రికవరీ చేసారు. మిగితా ముగ్గురిని త్వరలో అరెస్టు చేస్తామని డీఎస్పీ శ్రీనివాసరెడ్డి తెలిపారు. 

Updated Date - 2021-11-10T01:25:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising