ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

30 మంది పేకాటరాయుళ్ల అరెస్ట్

ABN, First Publish Date - 2021-11-10T01:31:59+05:30

జిల్లాలో పేకాట ఆడుతున్న పలువురిని పోలీసులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పశ్చిమ గోదావరి: జిల్లాలో పేకాట ఆడుతున్న పలువురిని పోలీసులు అరెస్ట్ చేసారు. ఉండ్రాజవరం మండలంలోని చివటం గ్రామం వద్ద వన భోజనాలు ముసుగులో భారీ పేకాట శిబిరం  జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు పేకాట శిబిరంపై దాడి చేసారు. 30 మంది పేకాటరాయుళ్లను  పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 20 బైక్‌లు, ఒక కారు, 30 సెల్ ఫోన్లు, మూడు లక్షల 50 వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


Updated Date - 2021-11-10T01:31:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising