ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పీపీని వెంటనే నియమించండి

ABN, First Publish Date - 2021-04-16T10:02:47+05:30

చిత్తూరు మాజీ మేయర్‌ అనురాధ, ఆమె భర్త మోహన్‌ హత్య కేసు విచారణకు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ను వెంటనే నియమించాలని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు మాజీ మేయర్‌ దంపతుల హత్యకేసులో నిందితుడికి బెయిల్‌ నిరాకరణ 


న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 15(ఆంధ్రజ్యోతి): చిత్తూరు మాజీ మేయర్‌ అనురాధ, ఆమె భర్త మోహన్‌ హత్య కేసు విచారణకు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ను వెంటనే నియమించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. లేదంటే అమిక్‌సక్యూరీని నియమించి కేసు విచారణను వేగవంతం చేయాలని చిత్తూరు నాలుగో అదనపు జిల్లా కోర్టును ఆదేశించింది. ఈ కేసులో నిందితుడు శ్రీరాం చంద్రశేఖర్‌ అలియాస్‌ చింటూ దాఖలు చేసుకున్న బెయిల్‌ పిటిషన్‌పై  న్యాయమూర్తులు జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌, జస్టిస్‌ హేమంత్‌ గుప్తాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపి బెయిల్‌ నిరాకరించింది.  

Updated Date - 2021-04-16T10:02:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising