ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

SHAILAJA NATH: పాఠశాలల పునఃప్రారంభం వద్దు

ABN, First Publish Date - 2021-07-24T00:33:06+05:30

రాష్ట్రంలోని పాఠశాలలను ఆగస్టు 16 నుంచి తిరిగి ప్రారంభించ సరికాదని ఏపీ పీసీసీ అధ్యక్షుడు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమండ్రి: రాష్ట్రంలోని పాఠశాలలను ఆగస్టు 16 నుంచి తిరిగి ప్రారంభించ సరికాదని ఏపీ పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ అభిప్రాయపడ్డారు. నగరంలో ఏబీఎన్‌తో  శైలజానాథ్ మాట్లాడారు. కరోనా థర్డ్ వేవ్ పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతుందన్న హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం పాఠశాలలు పునఃప్రారంబించటం సమంజసం కాదని ఆయన అన్నారు. ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తూ ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతుందని ఆయన విమర్శించారు. పాఠశాలల పునఃప్రారంభంపై ప్రభుత్వం తల్లిదండ్రుల, విద్యార్థుల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం పాఠశాలల పునఃప్రారంభం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వానికి శైలజానాథ్ విజ్జప్తి చేసారు. 

Updated Date - 2021-07-24T00:33:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising