ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కండక్టర్‌ కుటుంబానికి రూ.50లక్షలు: ఆర్టీసీ ఎండీ

ABN, First Publish Date - 2021-11-21T08:21:32+05:30

: విధి నిర్వహణలో భాగంగా వరదలో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయిన కండక్టర్‌ కుటుంబానికి ఆర్టీసీ రూ.50 లక్షల పరిహారం ప్రకటించింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒంటిమిట్ట నవంబరు 20: విధి నిర్వహణలో భాగంగా వరదలో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయిన కండక్టర్‌ కుటుంబానికి ఆర్టీసీ రూ.50 లక్షల పరిహారం ప్రకటించింది. ఆర్టీసీ ఎండీ సీహెచ్‌ ద్వారకా తిరుమలరావు శనివారం కడప జిల్లా ఒంటిమిట్ట మండలం కొత్తమాధవరం గ్రామాన్ని సందర్శించారు. రాజంపేట సమీపంలోని రామాపురం వద్ద వరద ఉధృతిలో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయిన కండక్టర్‌ అహోబిలం మృతదేహానికి నివాళి అర్పించారు. ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని, వారికి రూ.50లక్షలు పరిహారం అందజేసి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. 

Updated Date - 2021-11-21T08:21:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising